వైకల్యం వెక్కిరించినా కుంగిపోలేదు అతను. సూటిపోటి మాటలతో హేళన చేసిన సమాజంలో ఏదైనా సాధించాలి అన్న తపనే ఆయన్ను ఓ స్వచ్ఛంద సేవకుడిగా మార్చింది. పోలియోతో ఎడమచేయి, ఎడమకాలు చచ్చుపడినా ఎంతోమంది అనాథలను అక్కున చేర్చుకున్న దయార్ద్ర హృదయం గల యర్రగుంట కృష్ణారెడ్డి (48)తో పాటు అతని కుటుంబం చేస్తున్న నిస్వార్థ సేవ ఎంతోమందికి ఆదర్శం.
అనంతపురం : ఫార్మా అసిస్టెంట్ ను ఏఎన్ఎమ్ లు చితకబాదారు. ఏఎన్ఎంల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ కామాంధునికి వారు దేహశుద్ధి చేశారు. దీంతో అనంతపురం జిల్లా నార్పల మండలం నాయనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతియాజ్ అనే ఫార్మా అసిస్టెంట్ ప్రతి రోజు తమ వద్దకు వచ్చే ఏఎన్ఎమ్లను వేధింపులకు గురిచేస్తున్నాడని వారు తెలిపారు. తాము గ్రామ సచివాలయాల
అఖిల్ సిటీలో కాన్వెంట్లో చదువుతున్నాడు. కోవిడ్ టైమ్ కావటంతో అమ్మమ్మ–తాతయ్య ఊరికెళ్లాడు. ఓ రోజు అక్కడి ప్రభుత్వ స్కూలుకు తీసుకెళ్లాడు వాళ్ల తాతయ్య. ఆ స్కూల్లో ఉన్న సౌకర్యాలు చూసి అఖిల్ మైమరచిపోయాడు. అక్కడి ల్యాబ్లో, పచ్చిక బయలులో రెండు మూడు గంటలు గడిపేశాడు. తిరిగి వస్తూ ఆ స్కూల్ గురించి వాళ్ల తాతయ్యతో ఒకటే కబుర్లు. మరి కాన్వెంట్లో చదువుతున్న పిల్లాడికి ల్యాబ్
ధర్మవరంలో దారుణం చిన్నారి చేతి, మెడ నరాలు కోసి హత్య eenadu.net - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from eenadu.net Daily Mail and Mail on Sunday newspapers.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ అధిష్ఠానం సంకల్పించింది. ఇందులో భాగంగానే రాష్ట్రానికి ap politics ఆంధ్రప్రదేశ్పై రాహుల్ దృష్టి .. సీనియర్ నేతలతో మంతనాలు