ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్యను హత్య చేసిన నిందితుడు శశికృష్ణను అరెస్టు చేశామని గుంటూరు పోలీసులు తెలిపారు. సోమవారం Ramya ప్రజలు అడ్డుకుని ఉంటే రమ్య బతికేదేమో ఇన్ఛార్జ్ డీఐజీ
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో ఉద్రిక్తత నెలకొంది. చంద్రుతండాలో బోడ భిక్షం కుమారుడు బోడ అర్జున్ దశదినకర్మ శనివారం నిర్వహించారు. ఈ కార్యంలో. Khammam ఖమ్మంలో ఉద్రిక్తత.. ఆర్ఎంపీ వైద్యుడి ఇంటిపై దాడి
బతకాలన్న అతని సంకల్పం ముందు మృత్యువు తలవంచింది. భూమ్మీద నూకలుంటే రెప్పపాటులో మృత్యువు నుంచి తప్పించుకోవచ్చని మరోసారి నిరూపితమైంది. గుండెకు సమీపం నుంచి ఆరడుగుల పొడవైన ఇనుప చువ్వ.. Punjab ఛాతిలోకి ఆరడుగుల రాడ్డు దూసుకెళ్లినా మరణాన్ని జయించాడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు సీబీఐ బృందాలు అనుమానితులను Viveka murder case సీబీఐ జాబితాలో మరికొందరు అనుమానితులు