comparemela.com

Latest Breaking News On - Elangana latest news in telugu - Page 18 : comparemela.com

సర్పంచ్‌నైనా వాచ్‌మెన్‌గా మారా

భవన నిర్మాణ సముదాయ పనులు జరుగుతున్న చోట కాపలాదారుగా ఉన్న ఇతని పేరు ఇసురు మల్లేష్‌. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న ఆరేపల్లి పంచాయతీకి సర్పంచి. 2019 పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు సర్పంచ్‌నైనా వాచ్‌మెన్‌గా మారా

ఇప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్‌కు 72 సీట్లు

రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ 72 సీట్లు గెలుచుకుంటుందన్నారు. ఇందిరాభవన్‌లో గురువారం జరిగిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ ఇప్పుడు ఎన్నికలొచ్చినా కాంగ్రెస్‌కు 72 సీట్లు

బండి బండారం బయటపెడతాం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బండారం త్వరలోనే ఆధారాలతో బయటపెడతానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో దూలపల్లిలోని తన నివాసం వద్ద ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘బండి’ బండారం బయటపెడతాం

చిక్కుముడులు వీడేదెపుడో?

ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా వివాదంగా ఉన్న పలు కీలకాంశాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ప్రధాన ఎజెండా కానున్నాయి. గత కొన్నినెలలుగా కృష్ణా బేసిన్‌కు సంబంధించిన అనేక అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఆరోపణలకు, ఫిర్యాదులకు దారితీశాయి. చిక్కుముడులు వీడేదెపుడో?

మహాత్ముడు మెచ్చిన రాజమండ్రి రత్నం

తన పిలుపుతో ఆరంభమైన తొలి జాతీయ లఘుపరిశ్రమకు జాతిపిత మహాత్మాగాంధీ Åఇచ్చిన కితాబిది విదేశీ వస్తువులను బహిష్కరించిన నేపథ్యంలో సామాన్య ప్రజలు రోజూ వినియోగించే వస్తువులను మనమే తయారు చేయాలని గాంధీ . మహాత్ముడు మెచ్చిన రాజమండ్రి రత్నం

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.