అప్పుల బాధతో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామంలో చోటు చేసుకుంది.. AP News రూ. కోటిన్నర అప్పు చేసిన అన్న.. తమ్ముడు, తల్లిదండ్రులు బలవన్మరణం
సహేతుక కారణాలు వివరించే విద్యా సంస్థల ఫీజులు సవరించేందుకు సిద్ధమని పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ కాంతారావు చెప్పారు. AP News సహేతుక కారణాలుంటే ఫీజులు సవరించేందుకు సిద్ధం కాంతారావు