comparemela.com

Card image cap

సాక్షి, అమరావతి: కోడి ఈకలు, చేప పొలుసు వంటి వ్యర్థాలను పర్యావరణ హితంగా మార్చి వివిధ వస్తువుల తయారీకి శ్రీకారం చుట్టింది విజయవాడ విద్యార్థిని మట్ల యశస్వి. ఈ వినూత్న ఆలోచనకు జాతీయ స్థాయిలో ఇన్‌స్పైర్‌ అవార్డు వరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా యశస్వి ఈ అవార్డును అందుకోనుంది. ఈ ప్రాజెక్ట్‌ అంతర్జాతీయ పోటీలకు సైతం నామినేట్‌ అయింది. గత ఏడాది పదో తరగతి

Related Keywords

Amravati , Maharashtra , India , , Her Reading , Yasaswi , Chicken , Dish , Scales , Tricks , Vijayawada , యశస వ ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.