comparemela.com

ప్రజాశక్తి-ఆదోని : కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలోని మున్సిపల్ మెయిన్  రోడ్డు నందు సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహన్ని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమిళనాడులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉండేదన్నారు. తెలుగు వారికోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష చేశారన్నారు.

Related Keywords

Adoni , Andhra Pradesh , India , Tamil Nadu , Potti Sreeramulu , , District Adoni , Municipal Main Road , Monday Potti Sreeramulu , Municipal Santa , ஆந்திரா பிரதேஷ் , இந்தியா , தமிழ் நாடு , போட்டி ஸ்ரீரமுழு ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.