comparemela.com

Card image cap

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు అవుతున్నా రాజకీయ వేడి ఇంకా చల్లారడం లేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీతోపాటు ఆయన భార్య రుజిర బెనర్జీకి వేర్వేరుగా సెప్టెంబరు 6, 1 తేదీల్లో విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేటు (ఈడీ) తాజాగా సమన్లు జారీచేసింది. రాష్ట్రంలో జరిగిన బొగ్గు కుంభకోణానికి సంబంధించిన నిధుల దుర్వినియోగం కేసులో ప్రశ్నించేందుకు సమన్లు పంపినట్లు అధికారులు తెలిపారు. ‘బొగ్గు’మంటున్న బెంగాల్‌

Related Keywords

Dilli , Delhi , India , Mamata Banerjee , Mishra , Mafia , Banerjee German , International News , International News Today , Oday World News , Ational , Nternational , He News International , World Breaking News , Atest International News ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.