సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి థర్డ్వేవ్తో మరోసారి విరుచుకుపడినా ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా కట్టడి చేసి బాధితులకు చికిత్స అందించడం, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వైద్య, ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. రెండు వేవ్లలో నమోదైన కేసులు, వయసు, ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్యపై వారం రోజులుగా సమీక్షించడంతోపాటు ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు, పీడియాట్రిక్ డాక్టర్లతో